మంత్రి నిరంజన్రెడ్డి | దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలంపూర్ జోగులాంబ ఆలయాలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫ
Minister KTR Speeth at Prajaashirwada sabha in Gadwala | సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గద్వాల జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్దెలబండ గ్రామానికి చెందిన వీరన్న అలియాస్ ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు.
గద్వాల| జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోన్పాడు వద్ద తండ్రీ, కొడుకులు వెళ్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రికి �
క్రైం న్యూస్ | జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.
పుల్లూరు టోల్ప్లాజా| జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు నుంచి వస్