ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సంఖ్యాబలం లేని, సభ్యత్వాలు లేని సంఘాలకు చోటు కల్పించడంపై పీఆర్టీయూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఉమ్మడి ఏపీలో ఉన్న జీవో ప్రకారం తెలంగాణ అని
అమరావతి : పీఆర్సీ, సహా ఇతర ఆర్థిక, ఆర్థికేత అంశాలపై ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. మొదటి నుంచి ఏపీ ఉద్యోగ జేఏసీ , అమరావతి జేఏసీలు పీఆర్సీ నివేదిక