రైతుల ఇబ్బందులపై వార్తలు రాస్తే తప్పేంటని అఖిలపక్ష నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘యూరియా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి నిర్బం�
హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు శుక్రవారం రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు పబ్బులపై దాడులు నిర్వహించారు. జూబ్లీ�
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు (terrorists) మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.