బస్టాండు ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యాంగ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మావల వద�
ఆదిలాబాద్ : పౌరసంఘం కోసం రెండు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రే
ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం