పట్టభద్రుల పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే సత్తా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి ఉన్నదని, ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల�
గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లోని పోచమ్మకుంట కేయూ మొదటి గేట్ ఎదుట ఉన్న జంగ భద్రయ్యకాలనీలో సోమవారం 80 మందికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాలనీ వాసులు తమ ఇళ్ల ముందు ముగ్గు�
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగపర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒకటే.