రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి విరించివర్మ దర్శకుడు. ఈ నెల 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో �
1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ చేశారు. విరించి వర్మ దర్శకుడు. ముదుగంటి రవీందర్రెడ్డి నిర్మాత. ఈ నెల 8న సినిమ�