TG Assembly | దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తెలిపారు. వరి రైతులకు రూ.500 పంట బోనస్ ఇస్తున్నామని.. మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర�
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శాసనసభలో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాల సంక్షే
TG Assembly | కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగించనున్నారు.
Jishnu dev sharma | దీపావళి పండుగ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (jishnu dev sharma) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి (Diwali) పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుందన్నారు.