ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ల సంస్థ..హైదరాబాద్లో ఆభరణాల తయారీ యూనిట్ను ప్రారంభించింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ�
ఆభరణాల విక్రయ సంస్థ బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ నియమితులయ్యారు. ‘ఎదిగే కొద్ది మరింత ప్రకాశించండి’ అనే నినాదంతో సరికొత్త ప్రచారకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్య�
సత్తుపల్లి రూరల్, మార్చి 22 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ నగల దుకాణంలో వారం రోజుల క్రితం అపహరించిన బంగారు నగలు, నగదు సత్తుపల్లి పోలీసులు రికవరీ చేసి కేసును చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ �