ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు
Cash for Vote Case | ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ
ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందనే నిజాలన్నీ సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్టు వివరిస్తానని ఈ కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనను అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరక�