ప్రధాని మోదీ (PM Modi) అస్సాంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కజిరంగ నేషనల్ పార్ట, టైగర్ రిజర్వ్ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. జీవు సఫారీ చేశారు.
Droupadi Murmu: ఖాజిరంగా పార్కులో ద్రౌపది ముర్ము ఇవాళ జీపు సఫారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల అస్సాం టూర్లో ఉన్నారు. పార్క్లో ఉన్న వన్య ప్రాణులు, జంతువుల కేంద్రాల్ని సందర్శించారు.