కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జీలుగు విత్తనాల ధరలు భారీగా పెంచడం, అవి నాసిరకంగా ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేల సంఖ్యలో మిగిలిన బస్తాలు తిరిగి వెనక్కి పంపించే పనిలో అధి�
Jeelugu Seeds | చిలిపిచెడ్ మండలంలో రైతులు ఎవరు లేరా..? ఉంటే ఎందుకు జీలుగు విత్తనాలు అందించడం లేదు అని రైతులు ఏఈవోను రైతు వేదికలో నిలదీసారు. అయిన ఏఈవో ఇంకా మూడు లేదా నాలుగు రోజుల్లో మండలంకు జీలుగు విత్తనాలు వస్తాయన�
కాంగ్రెస్ పాలనతో అన్నతలకు విత్తనాల బాధ తప్పడం లేదు. ప్రభుత్వం అలసత్వం, అధికారుల్లో సన్నదత లేకపోవడంతో తొలకరి కురిసినా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. రోజూ తెల్లారకముందే వ్య
జీలుగ విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారం రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండగా ఆలస్యంగా విత్తనాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. విత్తనాల కోసం కొన్నేండ్లుగా కనబడకుండా పోయిన పా�
వానకాలం సమీపిస్తున్న తరుణంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వరి పంటలు వేసే ముందు భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు ఎంతో అవసరం ఉంటుంది.
రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూమిలోని సారం పూర్తిగా తగ్గిపోయి పంటల దిగుబడులు పడిపోతున్నాయి. రసాయనాల వల్ల రైతులు పండించిన పంటలోనూ నాణ్యత లేకపోవడం, తద్వారా ఇవి తిన్న ప్రజలు అనారోగ్యం బారిన �