లండన్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్(Kottapalli Jayashankar) వర్ధంతిని లండన్లో నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే, టాక్ ప్రతినిధులు జయశంకర్ సార్కు ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ.. ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన దార్శనికులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్సార్ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు కొనియాడారు. సార్ వర్ధ
తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్సార్ స్ఫూర్తితో పోరాడి కాంగ్రెస�