తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైంది. భీకర పోరులో ఎటు చూసినా యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతిచెందాడు.
తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది.
సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. వ్యాపారులు అమ్మెద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.
Tributes | జమ్మూ కశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Crash)లో మరణించిన పబ్బాల అనిల్ మృతదేహాం సైనిక లాంఛనాల (Military Honours) మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District, )లోని స్వగ్రామం మల్కాపూర
లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి | అరుణాచల్ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లాలో బుధవారం ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ జవాన్ మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డా�