మక్కజొన్న రైతులకు పరిహారం చెల్లించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శనివారం ములు గు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండ లం బర్లగూడెం పంచాయతీ పరిధి చిరుతపల్లిలో అత్మహత్య చేసుక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నా ఈ ప్రాంతంలోని గిరిజన రైతులకు, పేదలకు ఒరిగిందేమీ లేదని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగ�
పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు. గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
గిరిజనుల విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి, రైతుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఐటీడీఏలను నెలకొల్పిందని, ఇవి గిరిజనులకు దేవాలయాల వంటివని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక�
ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు కృషిచేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసమే జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పని చేస్తోందని పేర్కొన్నా