ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్రావు హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జనార్దన్రావు (86)ను ఆయన మనువడు కిలారు కీర్తితేజ(29) హైదరాబాద్ సోమాజ
తాతను కిరాతకంగా చంపి తప్పించుకొని తిరుగుతున్న మనువడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం... సోమాజిగూడ డివిజన్లోని బీఎస్మక్తాలో నివాసం ఉండే వీసీ జనార్దన్ రావు(86)ను ఈ �
గుండెపోటు వచ్చిన ఏఆర్ ఎస్సై జనార్దన్రావును ‘గోల్డెన్ అవర్'లో ఓ ప్రముఖ దవాఖానకు తీసుకెళ్లినా.. వారు ‘పోలీసు ఆరోగ్య భద్రతా?’ అని ప్రశ్నించి.. ఇక్కడ కుదరదంటూ వెనక్కి పంపడం, సమయం మించిపోయి అతను చనిపోవడంతో