బాంచెన్.. మీ కాల్మొక్తా.. వడ్లు కొనుండి సారూ.. 12 రోజులుగా మార్కెట్ మూతపడ్డది. కూలి దొరకక తిండికి తిప్పలవుతున్నది. నాకు భర్త, పిల్లలు లేరు. 30 ఏండ్లుగా కల్లాలు ఊడ్చి రైతులు పెట్టే నాలుగు గింజలు అమ్ముకొని బతుక�
జనగామ మార్కెట్యార్డులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలివి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదని, చర్యలు తీసుకుంటామంటూ చేస్తున్న హెచ్చరికలు సైతం ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయ�
జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఈ-నామ్లో తక్కువ ధర కోట్ చేశారనే అభియోగంపై ముగ్గురు ట్రేడర్లపై చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఐదురోజులుగా మార్కె�
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నమ్మ