Telangana | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెన్గంగలో (Penganga) వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల ర�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున
Tigers | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నది. గూడ గ్రామ శివారులో ఇవాళ ఉదయం రెండు పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం