వికారాబాద్ జిల్లా పూడూరు మండ లం కంకల్ గ్రామంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వెయ్యేళ్ల నాటి జైన శిల్పాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, కంకల్ను వారసత్వ గ్రామంగా ప్రకటించాలని పురావస్తు పరిశోధక
కొలనుపాకలోని ప్రసిద్ధ జైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న జైనశిల్ప సంగ్రహాలయంలో వందలోపు శిల్పాలు, శాసనాలు ఉన్నాయని, ఇవి ఎంతో అపురూపమైనవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
పదో శతాబ్దం నాటి జైన శిల్పాలను పురావస్తు శాస్త్రవేత్తలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు గుర్తించారు. అక్కడ రాష్ట్రకూటుల కాలం నాటి జైన తీర్థంకర శిలా ఫలకాలు, శిల్పా�
హుస్నాబాద్, డిసెంబర్ 15: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులో రాష్ట్ర కూటుల పాలన నాటి జైన శిల్పాలు వెలుగుచూశాయి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తన బృందంతో కలిసి బుధవారం
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పటాన్చెరు మండలం పోచారం రింగురోడ్డు సమీపంలోని ఒక చెట్టు కింద దేవరగా పూజలందుకుంటున్న శిల్పం జైనులకు సంబంధించిన కమఠోపసర్గ పార్శనాథుని శిల్పమని కొత్త తెలంగాణ చరిత్ర బృం�
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంశిల్పాలు వెయ్యేండ్లనాటివని వెల్లడిహైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపోచమ్మ గ్రామ శివారులోని నాగపూరు ఏనెగుట్టపై వెయ్యేండ్ల్లన�
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఇటీవల జరిపిన పరిశోధనల్ల్లో జైనశిల్పాలు లభించాయి. ఇందులో జైనుల సర్వతోభద్ర శిల్పంతోపాటు మహావీరుని �