BRS | బీఆర్ఎస్ పార్టీ నేతలు, సామాన్య రైతులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని, అక్రమ కేసులు మానుకోకపోతే ఇక జైలు భరో(Jail bharo) చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన కార్మికులను పోలీసులు..