శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జర్నీ’ చిత్రం బాక్సాఫీప్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మ్యూజికల్ లవ్స్టోరీగా హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజ�
నయనతార ప్రస్తుతం ‘అన్నపూరణి’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్లో శరవేగంగా జరుగుతున్నది.
దేవాలయాల్లో మూల విరాట్టు కొలువై ఉండే స్థానం గర్భాలయం. కాగా, గర్భాలయంలో ప్రధాన దైవాన్ని బట్టి ద్వారాలకు రెండువైపులా ద్వార పాలకులు ఉంటారు. విష్ణుమూర్తి, ఆయన అవతారాలైన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు కొలువై �