రిబేటు సదావకాశంఆసక్తి చూపుతున్న నగరవాసులుకార్పొరేషన్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రిబేటు ఇస్తుండడంతో నగరవా
ఎలిగేడు, ఏప్రిల్ 15: కేంద్రప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో సాయంత్రం 3 గంటలకు రైతు మహాగర్జన సభను నిర్
కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆయన ఆర్డీవోలు, తహసీల్
19 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణమే 6 న గ్రామసభల్లో లబ్ధ్దిదారుల ఎంపికకలెక్టర్ శశాంకకరీంనగర్, ఏప్రిల్ 12 ( నమస్తే తెలంగాణ): జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీ
చిగురుమామిడి, ఏప్రిల్ 11: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని హు స్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. రేకొండలో ఆదివారం అంబ
కమాన్చౌరస్తా/హౌసింగ్బోర్డుకాలనీ ఏప్రిల్ 11: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో పదో తరగతి చ దువుకున్న విద్యార్థులు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్�
కరీంనగర్ కోర్టు చౌరస్తా, ఏప్రిల్ 10 : కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి మార్గమని, రాజీ కన్నా రాజ మార్గం లేదని కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచ�
రామడుగు, ఏప్రిల్ 9: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తహసీల్దార్ కోమల్రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వారు వైద్యాధికారులు శ్�
సమన్వయంతో పనిచేయాలిఎమ్మెల్యే సుంకె రవిశంకర్పీఆర్, రోడ్డు భవనాల శాఖ ఈఈ, ఎస్ఈలతో కరీంనగర్లో సమావేశంచొప్పదండి, ఏప్రిల్ 8: చొప్పదండి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు త్వరగా పూర్తి చేయాలని అధ�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్జగిత్యాల రూరల్, ఏప్రిల్ 5: నాయీ బ్రాహ్మణులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్షౌరశాలలకు 250యూనిట్ల వర�