మెట్పల్లి, ఏప్రిల్ 5: సెలూన్లకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పట్టణంలో నాయీబ్రాహ్మణ సం ఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఎ�
సాగుకు ఇబ్బంది లేకుండాఎస్సారెస్పీ నీటి సరఫరాపంట చేతికి వస్తున్న సంబురంలో రైతులుకొనుగోలు కేంద్రాల ఏర్పాటుఓదెల, ఏప్రిల్ 4: యాసంగి వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యా యి. కొనుగోలు కేంద్రాలక�
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 4: నగరంలోని పలు చర్చిల్లో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఏసుక్రీస్తు మరణించిన మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈస్టర్ వే
ఆత్మీయుల యాదిలో స్మృతి నిలయాలుసమాధుల వద్ద విగ్రహాలతో ఆకర్షణీయంగా కోవెలలుఇంటిల్లిపాది వారం వారం పూజాది కార్యక్రమాలుఓదెల మండలంలో పలువురి ప్రత్యేకతఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న కుటుంబాలుఓదెల, ఏప్ర�
10వేల ఎకరాలకు సాగునీరుఫలించిన మంత్రి ఈశ్వర్ కృషిహర్షం వ్యక్తం చేసిన నాయకులుధర్మపురి, ఏప్రిల్ 2: డీ53 కాలువ ద్వారా దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టు కలిగిన బోల్ చెరువు నిండుకుండలా ఉండడంతో మండల నా యకులు, రైతులు శుక
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలుక్రీస్తు సందేశం ఇచ్చిన పాస్టర్లుకమాన్చౌరస్తా, ఏప్రిల్ 2: నగరంలోని చర్చిల్లో ఏసు క్రీస్తును స్మరిస్తూ శుక్రవారం గుడ్ ఫ్రైడేను కొవిడ్ నిబంధనల�
వినియోగిస్తే డివైడర్లలోని మొక్కలకు సకాలంలో తడులుబల్దియాపై తగ్గనున్న ట్యాంకర్ల వ్యయంకార్పొరేషన్, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ఏటా పెద్ద ఎత్తున మొక్క�
రా మెటీరియల్ తయారీలో రాణిస్తున్న స్వాతిచిరు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభంపేపర్ ప్లేట్స్కు మెటీరియల్ సరఫరాఏడాదికి కోట్లాది రూపాయల బిజినెస్ఐదుగురికి జీవనోపాధి ఆమె సాధారణ గృహిణుల్లా వంటింటికే ప
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకోరుట్ల మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ సమావేశం మెట్పల్లి, మార్చి 31: పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్క�
ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల రూరల్, మార్చి 30: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు బంధు సమితి ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ చిత్�
కొండగట్టులో నిర్విరామంగా చాలీసా పారాయణంహాజరైన ఎమ్మెల్యే సంజయ్ దంపతులు, మంత్రి కొప్పుల సతీమణి మల్యాల, మార్చి 30 : కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతున్నది. రెండు మండలాల కాలం పాటు
జగిత్యాల అర్బన్, మార్చి 30: పట్టణంలోని 5, 21, 22, 37 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున