చిన్న తండా .. సకల వసతులుప్రణాళికాబద్ధంగా ముందుకుపల్లెప్రగతితో అభివృద్ధి పథంఇప్పటి వరకు ఒకే ఒక్క కరోనా కేసు నమోదుఆదర్శంగా గుంటపల్లి చెరువు తండాఎల్లారెడ్డిపేట, మే 16: గుంటపల్లి చెరువు తండా మొత్తం జనాభా 326. మ�
రాజారం, దొంగలమర్రి చెక్పోస్టుల వద్ద పరిస్థితిని పరిశీలించిన డీఎస్పీజగిత్యాల టౌన్/మెట్పల్లి టౌన్/కోరుట్ల/ధర్మపురి, మే 15: ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్ నాలుగో రోజు శనివారం ప�
పెద్దపల్లి జిల్లాలో బెడ్స్ కొరత లేదుసరిపడా మందులున్నాయి lప్రభుత్వం అప్రమత్తంగా ఉందిజడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్పెద్దపల్లి, మే 14(నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స కోసం పెద్దపల్లి జిల్లాలో బెడ్స్ కొరత ల�
కలెక్టర్ కే శశాంకఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ కరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ);జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ కే శశాంక గ్రామీణాభివృద
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పోస్టర్ ఆవిష్కరణ.. జగిత్యాల, మే 12: రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా గురుకులాలను ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా
జగిత్యాల, మే 12 (నమస్తే, తెలంగాణ) : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొదటి
జగిత్యాల, మే 12 ః ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు, లాక్డౌన్ సంబంధిత అంశాలపై కలెక్టర్ బుధవారం జూమ్లో వీడియో కాన్ఫరెన్స్ న�
చుక్కలు చూపిస్తున్న పండ్ల ధరలుసీ విటమిన్ పండ్లకు భారీ డిమాండ్ హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’ కరోనాకాలంలో డాక్టర్లతోపాటు ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు. మా�
విద్యానగర్, మే 10 : జిల్లాలో గల ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఏజెన్సీల ద్వారా దవాఖానలకు వేగం గా ఆక్సిజన్ సరఫరా చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ కే శశాంక నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం మానకొండూరు మండలం ఖాదర్గ
సీఎం కోలుకోవడంతో మెట్ల ద్వారా కొండగట్టుపైకి సుంకె రవిశంకర్ పాదయాత్రముడుపు విప్పి పూజలు మల్యాల, మే 9 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కరోనా నుంచి కోలుకున్నందున చొప్పదండి ఎమ్మెల్యే సుంక�
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళపలు వార్డుల్లో జ్వర సర్వే పరిశీలనసిరిసిల్ల టౌన్, మే 2: కరోనా కట్టడికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్నదని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ జింద�
రాంనగర్, మే 8 : క్రైం పార్టీ పోలీసులు నేరాలను ఛేదించడాన్ని చాలెంజ్గా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ చంద్రమోన్ సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో క్రైం పార్టీ పోలీసులకు శిక్షణ కార్యక్రమం
ఎలిగేడు ఎంపీపీ స్రవంతిముస్లింలకు రంజాన్ కానుకలుఎలిగేడు, మే 7: టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎంపీపీ తానిపర్తి స్రవంతి తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పం�