ముస్లింలను మోసగించిన ఈటలకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాంటీఆర్ఎస్ నాయకులుహుజూరాబాద్టౌన్, మే 24 : రాజకీయ పబ్బం గడిపేందుకే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని టీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణ �
గంగాధర మండలంలో పెరిగిన దిగుబడిదిగుబడికి అనుగుణంగా కేంద్రాల ఏర్పాటుగంగాధర, మే 23: మండలంలో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయాభివృద్ధి జరి�
అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలిమేయర్ వై సునీల్రావుకార్పొరేషన్, మే 23: నగరంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని మేయర్ వై సునీల్రావు హామీ ఇచ్చారు. నగరంలోని 34వ డివిజన్లో ఆదివా�
కార్పొరేషన్, మే 22: కరోనా సమయంలో పేదలకు ఉచితంగా భోజనం పెట్టి, ఆకలి తీర్చడం అభినందనీయమని మేయర్ వై సునీల్రావు కొనియాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ చే�
మల్యాలకు వైకుంఠ రథం అందజేయాలని ఎన్ఆర్ఐ సంతోష్ నిర్ణయంముందస్తుగా లక్ష నగదు అందజేతమల్యాల, మే 22: సొంతూరిపై మమకారం చాటాడు ఓ ఎన్ఆర్ఐ. అంత్యక్రియల నిర్వహణకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వైక
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్జగిత్యాల విద్యానగర్, మే 21: కరోనా వైరస్ కట్టడికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో బ�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ప్రమోట్ఉమ్మడి జిల్లాలో 40,600 మంది పాస్20,965 మందికి 10 జీపీఏఫలితాలు వెల్లడించిన సర్కారు కమాన్చౌరస్తా/ సిరిసిల్ల టౌన్/ జగిత్యాలటౌన్/ పెద్దపల్లి కమాన్, మే 21: క�
కరోనా బాధిత తల్లిదండ్రుల పిల్లల కోసం ట్రాన్సిట్ హోమ్స్ 18ఏళ్లలోపు బాలబాలికల సంరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ పేరెంట్స్కు పాజిటివ్ వస్తే కోలుకునే వరకు చూసుకునే బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఆరు వ�
రూ. 70 కోట్లతో నగరంలో పనులుమేయర్ వై సునీల్రావు47వ డివిజన్లో పలు ప్రగతి పనులు ప్రారంభంకార్పొరేషన్, మే 20: పేదలు నివసించే కాలనీల అభివృద్ధిపై దృష్టి పెట్టామని మేయర్ వై సునీల్రావు ప్రకటించారు. తొలి ప్రాధా�
బాధితులకు అందుబాటులో ఉండాలికలెక్టర్ కే శశాంకసెంటర్ను సందర్శించి స్టిక్కర్ల ఆవిష్కరణవిద్యానగర్, మే 19: కరోనా కట్టడిలో టెలీమెడిసిన్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలకు స్వచ్ఛంద సంస్థల బాసటనిత్యావసరాల అందజేతపలుచోట్ల భోజనం పంపిణీవిద్యానగర్, మే 18:లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో చిక్కుకున్న అభాగ్యులకు స్వచ్ఛంద సంస్
అనుబంధంగా నర్సింగ్ కళాశాలప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్నెరవేరుతున్న చిరకాల కలఉమ్మడి జిల్లాకు ఎంతో ప్రయోజనంజిల్లావాసుల హర్షంసీఎంకు రుణపడి ఉంటాం : మంత్రి కొప్పుల ఈశ్వర్కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగా
కలెక్టర్ కే శశాంకసరుకుల రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలిటెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షకరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ);లాక్డౌన్ సమయంలో జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా నియంత్రణ చర్�
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్తాడికల్ సింగిల్ విండో పరిధిలోని కొనుగోలు కేంద్రం పరిశీలనశంకరపట్నం, మే 17: వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో వేగం పెంచాలని అదనపు కలెక�