పల్లె ప్రకృతి వనాల్లో ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న మొక్కలుసేదతీరుతున్న ప్రజలుగంగాధర, జూన్ 13: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతున్నది. హరితహారంలో భాగ
మొన్నటిదాకా బీజేపీని విమర్శించిన నీవు ఎట్ల చేరుతవ్?వ్యక్తులు అవసరం లేదు.. వ్యవస్థ ముఖ్యంహుజూరాబాద్పై సీఎం ప్రత్యేక దృష్టిఅన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాంవర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్జమ్మికుం�
పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టిమానవ వ్యర్థాలతో ఎరువు తయారీకి సరికొత్త ఆలోచనఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయం1.83 కోట్లతో కోరుట్లలో అందుబాటులోకి ప్లాంట్�
పోలీసులకు ప్రజలు సహకరించాలిసీపీ కమలాసన్రెడ్డిరాంనగర్, జూన్ 11: కమిషనరేట్ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేస్తామని సీపీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలే
మెట్పల్లి రూరల్, జూన్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం వేంపేట శివారులోని �
మంత్రివర్గ సమావేశంలో సీఎం నిర్ణయం l15 రోజుల్లో పంపిణీకి ఆదేశాలురంగంలోకి జిల్లా అధికారులుఉమ్మడి జిల్లాలో 73,815 దరఖాస్తులుఇప్పటికే పలు అర్జీలకు ఆమోదంవివిధ స్థాయిలో మరికొన్ని.. పరిశీలన పూర్తయితే వేలాది మంది�
ధరణి పోర్టల్తో అన్నదాతలకు ప్రయోజనంఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభం చిగురుమామిడి/సైదాపూర్, జూన్ 9: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని �
కార్పొరేషన్, జూన్ 8: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 48వ డివిజన్లో రూ. 10 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగ�
ఆయన మాటలు దిగజారుడుతనానికి నిదర్శనంప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్ఎస్లో లేరుఎల్లవేళలా పార్టీ వెంటే ఉంటాంఅభ్యర్థి ఎవరైనా అండగా ఉంటాంఈటలకు పార్టీ తడాఖా చూపిస్తాంకేసీఆర్ నాయకత్వమే మాకు రక్షహుజూరాబా
నగరంలో హైరిస్క్ గ్రూప్ వారికి మూడు కేంద్రాలు ఏర్పాటుకొవిన్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్న బల్దియా సిబ్బందికార్పొరేషన్, జూన్ 6: నగరపాలక సంస్థ పరిధిలో హైరిస్క్ గ్రూప్ పరిధిలోని 10 వర్గాల ప్రజలకు క�
టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్కొత్తపల్లి, జూన్ 5 : కార్మికులను, కార్మిక సంఘాలను ఓర్వలేని చరిత్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ది అని, ఆయన తన మంత్రి పదవిని స్వలాభం కోసమే ఉపయోగించుకున�
చేవరి ఆయకట్టుకూ కాళేశ్వరం జలాలు అందించాలిచెక్డ్యాం నిర్మాణాల్లో వేగం పెంచాలిరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల �