హుజురాబాద్టౌన్, ఆగస్టు 4: దళిత బహుజనులు బీజేపీకి ఓటేస్తే చేటేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ వ్యాఖ్యానించారు. దళిత వ్యతిరేక, మతతత్వ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ�
నేటి నుంచే పంపిణీ రాష్ట్ర సర్కారు ఆదేశాలు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 24,034 కుటుంబాలకు లబ్ధి జగిత్యాల, ఆగస్టు 2 : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం కొత్త
‘తారక రాముడి’ ప్రకృతి వనంజగిత్యాల, జూలై 24: జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో యాదాద్రి మోడల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం తీరొక్క మొక్కలతో ఆకట్టుకుంటున్నది. పడావుపడ్డ భూమిని అభివృద్ధి చేసి నాటిన మొక్కలు ఏపుగా �
ఘనంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్ జన్మదినంనగరవ్యాప్తంగా సేవా కార్యక్రమాలురక్తదానాలు..ఆలయాల్లో పూజలుకార్పొరేషన్, జూలై 22: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జన్మదిన వేడుకలను
కలెక్టర్ జీ రవిహరితహారం , పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమావేశంజగిత్యాల, జూన్ 28: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్య పనులు పక్�
మ్యాదరికండి చెరువు నిర్మాణానికి 4.30 కోట్ల నిధుల మంజూరుప్రత్యేక కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్వెల్గటూర్, జూన్ 14 : ఎండపల్లితో సహా 4 గ్రా మాల రైతుల 45 ఏండ్ల సమస్యకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలోనే జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనిజామాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. జగిత్యాల సమస్యల పరిష్కారానికి క
తిమ్మాపూర్ రూరల్, జూన్ 1: ఆడబిడ్డ పెండ్లి చేసిన ఇంటికి కరోనా వేళ కష్టం రావద్దనే ఉద్దేశంతో కష్టకాలంలో సైతం కల్యాణలక్ష్మిని అందజేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మండలంలోని పోరండ్ల,
4లోగా ఇంటింటా జ్వర సర్వే పూర్తి చేయాలివైద్యాధికారులకు కలెక్టర్ శశాంక ఆదేశంవిద్యానగర్, మే 31 : జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని కలెక్టర్ శశాంక �
ఏడు సెంటర్లు… లక్షా 30 వేల క్వింటాళ్లు సేకరణఆదర్శం చొప్పదండి సహకార సంఘంచొప్పదండి, మే 27: మండలంలోని చొప్పదండి సహకార సంఘం యాసంగిలో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఆదర్శంగా నిలిచింది. సహకార సంఘం ఆ�
విద్యానగర్, మే 20 : సుభాష్నగర్లోని నిరుపేద కుటుంబాలకు మేము సైతం యువసేన ఫౌండేషన్ ప్రతినిధులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న 12 కుటుంబాలకు ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప�