పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో మంగళవారం 500 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును వేర్పాటువాద తీవ్రవాదులు హైజాక్ చేశారు. పెషావర్ వెళుతున్న ఎక్స్ప్రెస్పై దాడి చేసి దాద�
పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta) వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు (Jaffer Express train)లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.