రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిసమ్పై పలువురు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ డిస్కమ్ వద్దని, దానికి లైసెన్సు జారీచేయరాదని విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని అభ్యర్థించారు.
కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నదని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.