భారత యువ ప్యాడ్లర్ దివ్యాన్షి భౌమిక్ రొమానియాలో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో కాంస్యంతో సత్తాచాటింది. 15 ఏండ్ల ఈ బెంగాలీ బాలిక.. ఆదివారం జరిగిన అండర్-15 గర్ల్స్ సెమీస్లో 1-4 (4-11, 10-1
భారత యువ ప్యాడ్లర్లు సత్తాచాటడంతో రొమానియా లో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి. అండర్-19 బాయ్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన భారత్..