పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని నేషనల్ ప్రొడక్టవిటి కౌన్సిల్ బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ రజినీకాంత్ పిలుపు నిచ్చారు.
తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరం
NPCIL | కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.