పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో జన్ జాతీయ గరిమ ఉత్సవ్-2026, జన్ భాగీదారి సబ్సే దూ�
కోయభాష అంతరించి పోకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత గిరిజనులపై ఉందని ఐటీడీఏ పీవో బీ రాహుల్ అన్నారు. ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో నిర్వహించిన కోయ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన