మంజీరా పరీవాహకంలో ఇసుక దందా మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా జరుగుతున్నది. టీఎస్ఎండీసీ ద్వారా నిర్వహించే ఇసుక రీచ్లను కాలపరిమితి పేరిట మూసేయించిన కాంగ్రెస్ నేతలు.. పరోక్షంగా అక్రమ రవాణాను ప్రోత్స�
ఇసుక బంగారమైంది. సామాన్యులకు దొరకడం గగనమైంది. ఉమ్మడి జిల్లాలో కొరత ఏర్పడడంతో గృహ నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా జిల్లాల్లో ఇసుక రీచ్లు ఉన్నా అధికార పా ర్టీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే నిలిపివే
నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే క్వారీలను ప్రభుత్వం మూసివేసి రీచ్లను తగ్గించడంతో ఆన్లైన్ బుకింగ్లు జాప్యమవుతున్నాయి. ఇదే అదునుగా వ్యాపా�
బషీరాబాద్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై విద్యాచరణ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్లానాయక్తండాకు చెందిన శ్రీను తన ట్రాక్టర్లో మైల్వార్ రోడ్డు మ�