శుభాన్షు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ భూ దిగువ కక్ష్యలో 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. సెకనుకు 7.5 కి.మీ. వేగంతో తాము ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. భూ ఉపరితలానికి 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్ ఉంటుంది. అంటే క్యా�
శుభాన్షు ఐఎస్ఎస్ యాత్రతో భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్' మిషన్కు కీలక అడుగులు పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.