ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో రాకెట్ల తయారీకి సంబంధించి మనదేశ సైంటిస్టులు వాడిన టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
ISRO Chief Somanath | వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోతో పాటు ఆ సంస్థ ఛైర్మన్ సోమనాథ్కు (ISRO Chief Somanath) అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పొరుగున ఉండే ఒక బాలుడు శనివారం ఆయనను కలిశాడు. సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాం
Somanath | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 23న విజయవంతంగా చంద్రయాన్-3 మిషన్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా రికార�
Space Debris: ఆకాశంలో వ్యర్ధాలు ఎక్కువయ్యాయి. ఆ వ్యర్ధాల వల్లే జూలై 30వ తేదీన ఒక నిమిషం ఆలస్యంగా రాకెట్ను ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. దాదాపు 27 వేల వ్యర్ధ వస్తువులు అంతరిక్ష�
ISRO Chief: జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ప్రయోగం కోసం ఇక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా వన్వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించనున్నారు.