వ్యవసాయరంగంలో కొత్త టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. గురువారం సచివాలయంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎండీహెచ్ఏఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
24 దేశాలకు చెందిన సుమారు 90 మంది ఫోన్లను స్పైవేర్ ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేశారని వాట్సాప్ వెల్లడించింది. బాధితుల్లో పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులు ఉన్నారని, ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్కు చ
గాజా యుద్ధం రోజురోజుకూ రావణకాష్టంలా మారుతున్నది. చిలికిచిలికి గాలివానలా మారి ఇతర దేశాలను చుట్టుముడుతుందా? అంతిమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.