ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో పశ్చిమాసియాలో తన సైనిక బలగాలను అమెరికా మోహరిస్తున్నది. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్ను రక్షించి, ఆ ప్రాంతంలోని అమెరికా దళాలను కాపాడే లక్ష్యంతో
Israel-Iran Conflict | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. రోజు రోజుకు దాడులు పెరుగుతుండడంతో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా చేసిన హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీ�
ప్రపంచ చమురు మార్కెట్ రవాణాకు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి సమీపంలో మూడు నౌకలు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. మంటలు ఎందుకు అంటుకున్నాయో కచ్చితమైన కారణం తెలియరానప్పటికీ ఇరాన్,
Trumup | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గప్పాలు కొట్టుకున్నారు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించానని చెప్పుకున్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు