పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి సూచిక అన్నారు మహాత్మాగాంధీ. గ్రామసీమల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తనదైన రీతిలో రూపొందించిన పల్లెప్రగతి ప్రత్యేక కార్యాచరణ ఫలితాలతో ఇప్పుడు పల్లెల�
రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న కరీంనగర్ సహకార బ్యాంకు కు జాతీయ ఖ్యాతి దక్కడం గర్వకారణమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. సిబ్బంది కృషితోనే ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో9001, 10002