E-Books |రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడంటే అక్కడ... చదువుకొనేలా ఈబుక్స్ను సిద్ధం చేసింది. ఈ పుస్తకాలను పీడీఎఫ్లో ఐఎస్ఎంఎస్ ఫోర్టల్లో పొందుపరిచింది.
తి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగియగానే పాఠశాలల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు. కానీ ఈ సారి ఆన్లైన్లో నమోదైన మార్కుల వివరాలను ఇవ్వనున్నారు. ఏడాదిలో అన్ని పరీక్షల మార్కులను ఐఎస్ఎంఎస్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలిరోజే 18,570 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ జిల్లాల్లోనే అత్యధికంగా దరఖాస్తు చేసుకొన్నారు. గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టె�