నేడు మనుషుల్లో పాపభీతి నశించిపోతున్నది. దీనిపై ఆత్మ పరిశీలన అవసరం. దైవ సన్నిధిలో హాజరు కాకముందే తమ ఆచరణలకు సంబంధించి జవాబుదారీ వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని వారు సదా గుర్తుంచుకోవాలి. ‘ప్రభువు సన్నిధి�
ఇస్లాంలో ఖుర్బానీ (త్యాగం), బలి దానాల భావన అత్యంత ఉన్నతమైనది. ఈదుల్ అజ్హాను ఖుర్బానీ పండుగ అని కూడా పిలుస్తారు. హజ్రత్ ఇబ్రహీం (అ.స) అసాధారణ త్యాగాలను ఈ పండుగ గుర్తుచేస్తుంది. ‘మీరు అమితంగా ప్రేమించే వస్త�
ఎవరైనా ఇహలోకంలో కొంచెం దౌర్జన్యానికి పాల్పడినా.. పరలోకంలో అది పెద్ద శిక్షకు కారణమవుతుందని ఇస్లాం చెబుతుంది. దౌర్జన్యకారుల పాపం పండిన తర్వాత అల్లాహ్ వారిని శిక్షించకుండా వదలిపెట్టరు. అందుకే ప్రభుత్వ ఉ�
జీవితం అమూల్యమైనది. ఎవ్వరికైనా ఒక్కసారే దొరుకుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవాలి. అర్థవంతంగా గడపాలని చెబుతుంది ఖురాన్. ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఈ జీవిత ప్రయాణం ముగిసినట్లే. అందుకే జీవితాన్ని వరంగ�
ఒకానొక వ్యాపారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ‘నాకు డబ్బు అవసరముంది. ఈ బంగారు నగ ఉంచుకొని కొంత డబ్బు ఇవ్వండి. నెలరోజుల్లో డబ్బు చెల్లించి నగను తీసుకువెళ్తాను’ అన్నాడు. వ్యాపారి డబ్బు ఇవ్వడానికి తటపటాయించాడు