ఆకాశం నిండా కమ్ముకున్న కటిక చీకటి మేఘాలు.. ఆ సాయంత్రం అహ్మద్ మనసులోని స్థితికి అద్దం పడుతున్నాయి. ఇంటి అరుగు మీద ఒంటరిగా కూర్చున్న అతని కళ్లలో శూన్యం. వ్యాపారంలో నష్టాలు, వెన్నాడుతున్న అనారోగ్యం, తీరని అ�
విశ్వాసం గుండెకు బలాన్నిస్తుంది. నమాజ్ మనసుకు శాంతినిస్తుంది. జకాత్ చేతికి దాతృత్వాన్ని నేర్పుతుంది. ఉపవాసం ఆత్మకు నిగ్రహాన్ని ఇస్తుంది. హజ్ జీవితానికి వినమ్రతను నేర్పుతుంది. ఈ ఐదు స్తంభాలు మతపరమైన �
అది హజ్రత్ అబూబకర్ సిద్దిక్ (రజి) పాలనా కాలం. మదీనా నగరం కరువు కోరల్లో చిక్కుకుంది. ప్రజలంతా ఆకలితో అలమటించసాగారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హజ్రత్ ఉస్మాన్ (రజి)కి చెందిన భారీ వర్తక బిడారు మదీనాకు �
మనం కృతజ్ఞత చూపడం వల్ల దేవుడికి వచ్చే లాభం ఏమీ లేదు. కానీ, అలా చేయడం వల్ల మన జీవితాలే ధన్యమవుతాయి. ‘మీరు నాకు కృతజ్ఞత చూపితే, నేను మీపై నా అనుగ్రహాలను మరింతగా కురిపిస్తాను’ అని అల్లాహ్ పేర్కొన్నారు. అంతేకా
దురదృష్టవశాత్తు, మనిషి తరచుగా ఈ కంటి చూపును కేవలం క్షణికమైన ఆకర్షణల వెంటే పరిగెత్తిస్తాడు. లౌకిక వ్యామోహంలో పడి, అంతిమ సత్యాన్ని మరిచిపోతాడు. అందుకే సురా అల్-ఖమర్ (54:39)లోని హెచ్చరిక గుండెను హెచ్చరిస్తుం�