సాగునీటి వసతి లేక, భూగర్భ జలం జాడ లేక చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. చిట్యాల మండలంలో రైతులు 13,600 ఎకరాల్లో వరి సాగు చేయగా, 15శాతానికి పైగా ఎండిపోయినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూచిస్తూ ముద్రించిన కరదీపికలు గ్రామ పంచాయతీ(జీపీ)లకు చేరుకున్నాయి. 2014-2023 వరకు సాధించిన విజయాల చిత్రపటాలతో బుక్లెట్స్ ఉన్నా�
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు