పొలాలు బీడు వారినా పరవాలేదు గానీ, బీరు తయారీకి నీరు మాత్రం ఆగొద్దు! సాగు, తాగునీటికి జనం అల్లాడినా.. బీరు కంపెనీలకు నష్టం కలుగొద్దు! పంటలు ఎండి రైతుల కడుపు మండినా.. బ్రూవరీలు, వాటి యజమానులు మాత్రం సల్లంగుండా�
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చ�