మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగడంతో వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించాలని, మిథేన్ కాలుష్య కారకం నివారణకు తడి-పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
ఉమ్మడి పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మాటిమాటికీ మోటర్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడేవారు. అర్ధరాత్రి కరెంటు కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన రైతులెందరో. నేడు తె
మండల పరిధిలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు రైతు బంధు సాయం సకాలంలో అందుతుండంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆ�