కొత్తగూడెం పట్టణ అభివృద్ధికి రూ.40 కోట్లు, పాల్వంచకు రూ.40 కోట్లు, మణుగూరుకు రూ.25 కోట్లు, ఇల్లెందుకు రూ.25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని, తద్వారా నాలుగు మున్సిపాలిటీల అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమ
అన్నాడీఎంకే మాజీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె సన్నిహితురాలు శశికళను విచారించాలని ఆర్ముగస్వామి కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.