అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఎట్టకేలకు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో అటు బాంబే స్టాక్�
ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులును చొప్పించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కదంతొ