ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్..మరోసారి డైమండ్ ఫెస్ట్ను ప్రారంభించింది. వజ్రాల కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఫెస్ట్లో భాగంగా క్యారెట్ వజ్�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీల
అంతర్జాతీయ వాణిజ్యంలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు మనదేశ విదేశీ వాణిజ్య విధానంలో మార్పుల అవసరాన్ని తెలుపుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి వ్యవసాయ ఎగుమతులకు సంబంధించి మార్పులు అత్య