నుమాయిష్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 83వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2024ను ఎగ్జిబిషన్ను ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం, సొసైటీ కార్యదర్శి హన్మంతరావు.
దేశ వ్యాప్తంగా 33 మంది ప్రముఖ ఆర్టిస్టుల నుంచి జాలువారిన చిత్రాలు ‘హెచ్యూఈ(హౌస్ ఆఫ్ యునిఫైడ్ ఎక్స్ప్రెషన్)’ పేరుతో కొలువుదీరాయి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈనెల 28 వరకు ఫిలింనగర్లోని స్పిరిట్ స్పేస్లో
రవీంద్రభారతిలో చిత్రకళా ప్రదర్శన. రామాయణ, భారత భాగవత ఘట్టాలు అనేకం. అన్నీ బాపు బొమ్మలే. కానీ,గీసింది మాత్రం.. ఖమ్మం జిల్లాకు చెందిన తేజశ్రీ. ఆ అమర చిత్రకారుడికి గీతపూర్వక నివాళి సమర్పించిందామె. బాపు శైలితో
మాధురి శ్రీకాంత్ | ఇటలీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రొమాంటికా’లో భారత సంతతి కళాకారిణి మాధురి శ్రీకాంత్ కళాకృతులను ప్రదర్శించనున్నారు.