ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సజావుగా సాగింది. పర
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఆఖరి రోజు 5324 మందికి గాను, 5046 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాను చాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్థానిక సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను రాష్ట్ర స్థాయి