నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బుధవారం ఇంటర్మీడియట్ ర
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను వెంటనే తొలగించి పాతపద్ధతినే అనుసరించాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్కుమార్ డిమాండ్ చేశారు.