ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరగనుండడంతో ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
ఇంటర్ పరీక్ష ఫీజేమో రూ. 520. కానీ ఫైన్ మాత్రం రూ. 2,500!. ఈ ఫైన్ చెల్లించాల్సింది ఏ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 35వేల మంది!. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇంటర్బోర్డు రెండింటి తప్పిదం ఇప్పుడు విద్యార్థుల పాలిటశాపంగా �
అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన మహిళలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డె�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో ప్రవేశం పొంది ఏప్రిల్/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మీసేవ, టీఎస్ ఆన్లైన్లో మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలన
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారం సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు కొంత టెన్షన్కు గురయ్యారు.